Header Banner

జగన్ 2.0 వెర్షన్ మొదలైంది.. ఆయన్ను చూసి జాలిపడటం తప్ప.. ఇంకేమి చేయలేం!

  Tue Jun 03, 2025 21:02        Politics

జగన్ ఇప్పటికైనా విధ్వంస ఆలోచనల నుంచి బయటకు రావాలని తెదేపా ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. గుంటూరులోని తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. "అధికారంలో ఉన్నప్పుడు జగన్ విధ్వంసం చేశారు. వైకాపా అధ్యక్షుడిగా అశాంతి సృష్టించడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు. పోలీసులపై దాడి చేస్తే చర్యలు తీసుకోవడం తప్పా. పోలీసులు చేసింది తప్పో.. కాదో.. నిర్ణయించేది కోర్టులు. పోలీసులకు సంబంధించి జగన్ వచ్చి రాజముద్ర వేస్తారా? జగన్పై 36 కేసులు ఉన్నాయి. రూ.43వేల కోట్లు దోచుకున్నాడని సీబీఐ నిర్ధారించింది. ఇరాన్, చైనా, దుబాయ్ లాంటి దేశాల్లో అయితే.. ఇలాంటి వ్యక్తికి ఉరి శిక్ష వేస్తారు. జగన్ పాలనను కూకటివేళ్లతో పెకిలించి బంగాళాఖాతంలో కలిపారు. ప్రతిపక్ష హోదా కోసం జగన్ యాచిస్తున్నారు. అర్హత, సంఖ్యాబలం లేకపోయినా ప్రతిపక్ష హోదా కోరుతున్నారు. జగన్ తన విద్వేషపూరిత నడవడిక మార్చుకోలేదనడానికి తెనాలి పర్యటన ఒక ఉదాహరణ. ఇప్పటికైనా విధ్వంసపు ఆలోచనల నుంచి అతను బయటకు రావాలి" అని ఎమ్మెల్యే నరేంద్ర అన్నారు.

 

ఇది కూడా చదవండి: కాకాణి బెయిల్ పిటిషన్ కీలక మలుపు! రూ. 250 కోట్ల క్వార్ట్జ్ మిస్టరీలో..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

వర్చువల్ సిస్టమ్‌ వినియోగదారులకు షాక్! మైక్రోసాఫ్ట్ తాజా అప్‌డేట్ లో లోపం!

 

ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!

 

కోహ్లీ రెస్టారెంట్ పై కేసు నమోదు! ఇంతకీ ఏమైందంటే?

 

ట్రంప్ ప్రభావం, మస్క్ యూటర్న్! టెస్లా ప్లాంట్ ఆశలు గల్లంతు.. వాటికే పరిమితం?

 

జూన్‌లో మార్కెట్లోకి 5 కొత్త కార్లు.. పాపులర్ వెహికల్స్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్స్ లాంచ్!

 

 పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం సమీక్ష..! ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు!

 

బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!

 

'స్పిరిట్' వివాదం..! దీపికాకు అండగా నిలిచిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం!

 

 వారికి శుభవార్త! ఏపీలో ఆ కొత్త బైపాస్‌పై కొత్తగా రింగ్! కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్‌ కొత్త టైమింగ్స్‌, తేదీలు ఇవే..!

 

ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!

 

ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ షాపులు! క్యూ కట్టిన జనం!

 

ఏపీ ప్రజలకు ప్రభుత్వం బంపరాఫర్..! ఆ ప్లాట్లు వేలంలో దక్కించుకునే మంచి ఛాన్స్!

 

 రేషన్‌ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!

 

ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!

 

ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!

 

పేదలకు శుభవార్త..! ఫించన్ల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

తల్లులు, విద్యార్థులకు భారీ శుభవార్త..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #andhraPradesh #NarendraSlams #Jagan #CommentsOnJAgan #ViralNews #SocialElements